ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..

On
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..

20250609_162655మేడ్చల్ జిల్లా : ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన లభించింది. అధికారుల్లో చలనం కలిగించింది.  దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లి 14 వ వార్డులో డబుల్ బెడ్ రూమ్ ల ముందు ఒక డంపింగ్ యార్డ్ ను తలపించే విధంగా చెత్త చెదారం, కుళ్లిన పదార్థాలను అక్కడ వేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ప్రజలు మీడియాతో వారి ఆవేదన చెప్పుకున్నారు. స్థానిక సమస్యపై ట్రూ పాయింట్ న్యూస్ లో  కథనం ప్రచురితమైంది. కథనానికి  దుండిగల్ మున్సిపల్ అధికారులు స్పందించి అక్కడ నిల్వ ఉన్న చెత్తను  తీయించి వేశారు. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేశారు. స్థానిక ప్రజలు వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ కు మరియు సిబ్బందికి, ట్రూ పాయింట్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ ఎలాంటి చెత్త వేయకుండా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని మున్సిపల్ అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Latest News

ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్.. ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్..
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్. ...
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు