నాటుతుపాకులు విక్రయిస్తున్న యూపీ వాసుల అరెస్ట్..
By Ravi
On
నాటు తుపాకులు విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన మహమ్మద్ జీషణ్ @ జీఖాన్ (28), మహమ్మద్ అమీర్ @రాజా లు రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ నుండి తుపాకులు తీసుకువచ్చి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్న వీరి నుండి
ఐదు కంట్రీ మెడ్ వెపన్స్ ( తపంచాలు ), 13 (8mm) లైవ్ రౌండ్స్, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
2016 సంవత్సరమాలో సంతోష్ నగర్, బాలాపూర్ లలో బార్బర్ షాప్ నడుపుతూ ఈజీ మనీ కి అలవాటు పడి నాటు తుపాకులు అమ్మి నిందితులు సొమ్ము చేసుకుంటున్నారని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. యూపీ నుండి నాటు తుపాకులు తీసుకొచ్చి నగరంలో 2లక్షలకు అమ్ముతున్నట్లు
నిందితుల పై 25(1A), 25 (1B) (a) armas యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Related Posts
Latest News
31 May 2025 20:19:08
హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్...