నాటుతుపాకులు విక్రయిస్తున్న యూపీ వాసుల అరెస్ట్..

By Ravi
On
నాటుతుపాకులు విక్రయిస్తున్న యూపీ వాసుల అరెస్ట్..

నాటు తుపాకులు విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన మహమ్మద్ జీషణ్ @ జీఖాన్ (28),  మహమ్మద్ అమీర్ @రాజా లు రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.  ఉత్తరప్రదేశ్ నుండి తుపాకులు తీసుకువచ్చి హైదరాబాద్  నగరంలో విక్రయిస్తున్న వీరి నుండి 
ఐదు కంట్రీ మెడ్ వెపన్స్ ( తపంచాలు ), 13  (8mm) లైవ్ రౌండ్స్, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 
2016 సంవత్సరమాలో సంతోష్ నగర్, బాలాపూర్ లలో బార్బర్ షాప్ నడుపుతూ ఈజీ మనీ కి అలవాటు పడి నాటు తుపాకులు అమ్మి నిందితులు సొమ్ము చేసుకుంటున్నారని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. యూపీ నుండి  నాటు తుపాకులు తీసుకొచ్చి  నగరంలో 2లక్షలకు అమ్ముతున్నట్లు 
నిందితుల పై 25(1A), 25 (1B) (a) armas యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Latest News

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం.. ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్‌ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్‌ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్...
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..
అక్షయ విద్య ఫౌండేషన్ ను అభినందించిన డీజీపీ జితేందర్..
దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.
ఇక తగ్గేదే లే.. జగడమే..
సురారం పిఎస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు..
తూంకుంటలో హైడ్రా కూల్చివేతలు..