సురారం కార్పొరేటర్ పై కేసు నమోదు..
By Ravi
On
జీడిమెట్ల పోలీసులు 129డివిజన్ సురారం కార్పోరేటర్ మంత్రి సత్యనారాయణ పై కేసు నమోదు చేశారు. ఓ ఇంటి అమ్మకం విషయంలో తలదూర్చి ఇంటిని కొన్న అంజన్ గౌడ్ అనే వ్యక్తి పై కార్పోరేటర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన అంజన్ గౌడ్ లాల్ సాహెబ్ గూడలోని అటవీప్రాంతంలో ఆత్మహత్య యత్నం చేస్తున్నట్టు ఫోన్ లో తన స్నేహితుడు లక్ష్మణ్ కి సమాచారం ఇచ్చాడు. పోలీసుల సహయంతో అంజన్ గౌడ్ సూసైడ్ ను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. భాదితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కార్పోరేటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Tags:
Latest News
08 Jun 2025 18:14:18
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది.
గూడూరు నియోజకవర్గానికి చెందిన...