సురారం కార్పొరేటర్ పై కేసు నమోదు..

By Ravi
On
సురారం కార్పొరేటర్ పై కేసు నమోదు..

జీడిమెట్ల పోలీసులు 129డివిజన్ సురారం కార్పోరేటర్ మంత్రి సత్యనారాయణ పై కేసు నమోదు చేశారు. ఓ  ఇంటి అమ్మకం విషయంలో తలదూర్చి ఇంటిని కొన్న అంజన్ గౌడ్ అనే వ్యక్తి పై కార్పోరేటర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన అంజన్ గౌడ్ లాల్ సాహెబ్ గూడలోని అటవీప్రాంతంలో ఆత్మహత్య యత్నం  చేస్తున్నట్టు ఫోన్ లో తన స్నేహితుడు లక్ష్మణ్ కి సమాచారం ఇచ్చాడు. పోలీసుల సహయంతో అంజన్ గౌడ్ సూసైడ్ ను  కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. భాదితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కార్పోరేటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:

Advertisement

Latest News

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది. గూడూరు నియోజకవర్గానికి చెందిన...
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి
బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..
కంటతడి పెట్టుకున్న కేసిఆర్..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..