కంటతడి పెట్టుకున్న కేసిఆర్..

On
కంటతడి పెట్టుకున్న కేసిఆర్..

మాగంటి గోపీనాథ్ మృతి చెందిన విషయం తెలియగానే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. గోపీనాథ్ మృతదేహానికి నివాళులు అర్పించి భావోద్వేగానికి గురై కంట తడిపెట్టుకున్నాడు. గోపీనాథ్ పిల్లలను పిలిచి వారిని ఓదార్చి ధైర్యం చెప్పాడు. గోపీనాథ్ విషయం తెలిసిన తరువాత లండన్ నుండి వచ్చిన కేటీఆర్ ఆస్పత్రిలో వారి కుటుంబ సభ్యులతోనే వున్నారు. వీరితో పాటుగా తెలుగుదేశం పార్టీ ఏపీ మంత్రి నారా లోకేష్ సతీసమేతంగా వచ్చి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు బిఆర్ఎస్, టీడీపీకి చెందిన పలువురు నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. మహా ప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Latest News

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది. గూడూరు నియోజకవర్గానికి చెందిన...
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి
బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..
కంటతడి పెట్టుకున్న కేసిఆర్..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..