సిటీలో ఎక్సైజ్ దాడులు గంజాయి.. డ్రగ్స్ స్వాధీనం..

By Ravi
On
సిటీలో ఎక్సైజ్ దాడులు గంజాయి.. డ్రగ్స్ స్వాధీనం..

ధూల్‌పేట్‌లో 1.162 కేజీల గంజాయి,అమీర్‌పేట్‌ లో 6ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్‌ డ్రగ్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ధూల్‌పేట్‌లో సోనియాబాయి ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎస్టి ఎఫ్ఏ టీమ్‌ దాడులు నిర్వహించి 1.162 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు  టీమ్‌ లీడర్‌ అంజి రెడ్డి తెలిపారు. ఈ కేసులో సోనియా బాయిని అరెస్టు చేశారు. ఇదే కేసులో సతీష్‌పాల్‌ సింగ్‌ అలియాస్‌  గిద్దా సతీష్‌పై కేసునమోదు చేశారు. అలాగే
అమీర్‌పేట్‌లో 6 ఎల్‌ఎస్‌డి బాస్ట్స్‌, 2ఎల్‌స్టీపీల్స్‌ను ఎస్టీఎప్‌ బీ టీమ్‌  సీఐ ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించి స్వాదీనం చేసుకున్నారు. IMG-20250526-WA0040ఈ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసి డ్రగ్స్‌తోపాటు అమీర్‌పేట్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Tags:

Advertisement

Latest News