కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం

By Ravi
On
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం రహదారిలో కరాచీ బేకరీ వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. 
భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో కరాచీ బేకరీ పేరును నిరసిస్తూ నాయకులు ఆందోళనకు దిగారు. కరాచీ బోర్డు ధ్వంసం చేశారు. దీనితో బేకరీ సిబ్బంది కరాచీ బోర్డ్ ని నల్ల కవర్లతో కప్పేశారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ నేతలు తక్షణమే కరాచీ పేరును తొలగించి వేరే బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్  చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

ఎంపీ ఈటెల ఇంటి వద్ద ఫుల్ టెన్షన్.. భారీగా చేరుకున్న బీజేపీ నేతలు ఎంపీ ఈటెల ఇంటి వద్ద ఫుల్ టెన్షన్.. భారీగా చేరుకున్న బీజేపీ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. యూత్...
జల వనరులను దోచేస్తున్న బాలాజీ డెవలపర్స్
నార్సింగిలో విషాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కూకట్పల్లిలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడి హత్య
ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు