గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
By Ravi
On
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీనీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పసికందు మృతదేహాన్ని ఎవరు పడేశారు అనే విషయంపై స్థానిక ప్రాంతంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Tags:
Latest News
27 Apr 2025 21:46:51
రాసిపెట్టుకోండి ఇక వచ్చేది మనమే.. ప్రజలకు సంక్షేమం చేస్తుంది మనమే.. కల్లబొల్లి కబుర్లు చెప్పము.. చెప్పింది చేసి చూపిస్తాము. ప్రత్యేక రాష్ట్రం కోసం పడ్డ కష్టం కాంగ్రెస్...