హైకోర్టులో మెట్రో రైల్లో బెట్టింగ్ ప్రమోషన్ పై విచారణ

By Ravi
On
హైకోర్టులో మెట్రో రైల్లో బెట్టింగ్ ప్రమోషన్ పై విచారణ

హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్‌ను అడ్వకేట్ నాగూర్ బాబు దాఖలు చేశారు. పిల్‌లో, HMRL బోర్డు డైరెక్టర్స్‌పై CBI దర్యాప్తు జరిపించాలని కోరారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైల్లో IAS, IPS అధికారులు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌గా ప్రమోషన్లు ఎలా అనుమతించారో అని పిటిషనర్ ప్రశ్నించారు.

మరింతగా, HMRL లేదా దాని అనుబంధ సంస్థలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడానికి ఎన్నికోట్ల ముడుపులు తీసుకున్నారా అన్న కోణంలో ED దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు. తెలంగాణ గేమింగ్ అమండమెంట్ ఆర్ట్ 2017 అమల్లో ఉందని కూడా పేర్కొన్నారు.

ఇది సంబంధించి మెట్రో రైలు MDకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారం వాయిదా వేయబడింది.

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్