ముంబై టీమ్ మ్యాచ్‌ లో అనంత్, రాధిక.. 

By Ravi
On
ముంబై టీమ్ మ్యాచ్‌ లో అనంత్, రాధిక.. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, చిన్న కోడలు రాధికా మర్చంట్‌ మరోసారి వైరల్ గా మారారు. ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ లో వీరిద్దరూ స్టేడియంలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముంబై ఇండియన్స్‌ టీమ్ కు నీతా అంబానీ ఓనర్ అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అంబానీ ఫ్యామిలీ కచ్చితంగా హాజరవుతూ ఉంటుంది. తాజాగా అనంత్‌, రాధిక జంట ముంబై టీమ్‌ కు మద్దతు తెలిపేందుకు మ్యాచ్‌కు హాజరైంది. ఆ సమయంలో ఈ జంట గ్యాలరీలో పక్కపక్కన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. 

వారిద్దరికి సంబంధించిన క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ మూమెంట్స్‌ను కొందరు తమ కెమెరాల్లో షూట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా, చిన్నతనం నుంచే స్నేహితులైన అనంత్‌, రాధిక గతేడాది జులైలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం దాదాపు ఆరు నెలలు జరిగిందనే చెప్పాలి. ప్రీ వెడ్డింగ్‌, పార్టీలు, పూజలు అంటూ ఏడాదంటా వీరి వెడ్డింగ్‌ గురించే ప్రపంచం అంతా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Latest News

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...
ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..
రైతుల కష్టం.. వర్షంతో నష్టం..
ప్రజలు ఎప్పుడు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. డీజీపీ జితేందర్..
ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం...
వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా..
వాతావరణ శాఖ అధికారులతో.. టిజిఐసిసిసి డైరెక్టర్ సమావేశం..