స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్రెడ్డి
By Ravi
On
శేఖర్ TPN, తిరుపతి :
ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో స్వర్ణ ఆంధ్- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ నగరాల నిర్వహణతో సీఎం చంద్రబాబునాయుడి స్వచ్ఛ ఆంధ్ర కల సాకారం అవుతుందన్నారు. చెత్తను సేకరించి రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయకుమార్, రమేష్ దుర్గాప్రసాద్, వినయ్, సుబ్బయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చెంచయ్య నాయుడు, ప్రవీణ్, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
Latest News
19 Apr 2025 22:02:54
జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...