దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!
By Ravi
On
సామాన్యులపై కేంద్రం మరో భారం మోపింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల్ని పెంచింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.50 ధర పెరగనుంది. ఉజ్వల పథకం కింద ఇచ్చే సిలిండర్లపై కూడా రూ.50 పెరిగింది. దీంతో సామాన్యుడిపై మరో భారం పడినట్లయింది.
Tags:
Related Posts
Latest News
07 Apr 2025 21:50:31
జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...