సురారంలో హైడ్రా కూల్చివేతలు - ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

By Ravi
On
సురారంలో హైడ్రా కూల్చివేతలు - ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

మేడ్చల్ జిల్లా :

సూరారం లో పట్టా కలిగిన మా భూములలో కనీస సమాచారం లేకుండా ఉదయము 7గంటల ప్రాంతంలో వచ్చి ప్రహారి గోడను  కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులంటూ మండిపడుతున్నారు సూరారం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు.

సర్వే నం.16/28 లోని ప్రైవేట్ భూమిని,ప్రభుత్వ భూమి అంటూ  2009లో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చి వేశారు అంటూ ఆరోపించారు.

  వారాల రాజేశ్వర్ రావ్ అనే పేరుపై ఉన్న  భూమిని... ప్రభుత్వ భూమి గా చూపిస్తూ అందులో నిర్మించిన  ప్రహారీ గోడను కూల్చివేశారనీ,కనీస సమాచారం లేకుండా మా ప్రహారీ ఎందుకు కూలుస్తున్నారని అడిగితే పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కనీస అవగాహన లేకుండా హైడ్రా,అధికారులు కూల్చివేతలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని,న్యాయస్థానం కు వెళ్తామన్నారు సదరు భూమి యజమానులు.

బైట్:వారాల వినోద్,స్థానికుడు

Tags:

Advertisement

Latest News

బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..! బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్...
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు