తెలంగాణ బీసీ మంత్రుల ఢిల్లీ భేటీ – రాహుల్ గాంధీకి ప్రత్యేక వినతిపత్రం

By Ravi
On
తెలంగాణ బీసీ మంత్రుల ఢిల్లీ భేటీ – రాహుల్ గాంధీకి ప్రత్యేక వినతిపత్రం

బ్రేకింగ్స్.. పార్లమెంట్ హాల్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో లోక్ సభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ తో భేటి అయిన తెలంగాణ బిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఎంపీ అనిల్ యాదవ్, విప్ లు అది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు. 

తెలంగాణ కుల ఘనన చేపట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాలు, నిన్న ఢిల్లీ జంతర్, మంతర్ వద్ద బిసి సంఘాల దీక్ష తదితర అంశాలను వివరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ తదితరులు.  

బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే అంశాలపై 9 షెడ్యూల్ లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..