వేల్పురాయి లో 31లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే NER 

By Ravi
On
వేల్పురాయి లో 31లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే NER 

 

ఎచ్చెర్ల నియోజకవర్గం
రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో MGNREGA పధకం లో భాగంగా సుమారు 31 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పలు సీసీ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేపట్టిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ NDA కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతీ గ్రామం లో రోడ్లు నిర్మాణానికీ పెద్ద పీట వేస్తున్నామని, గ్రామాల అభివృద్ధికి చిత్త శుద్ధితో కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలి శ్రీనివాసరావు, పిసిని జగన్నాధం నాయుడు,DGM ఆనందరావు, మైలపల్లి పోలీస్, మండపాక కనకరావు, గొర్లె లక్ష్మణరావు,చిన మౌళి, రౌతు శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు, కుప్పశెట్టి లక్ష్మణరావు,రౌతు అప్పలనాయుడు, బాలి రామునాయుడు, బాలి సింహాచలం, చింతపల్లి గోవింద్ మరియు మండల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!