ఇక డిగ్రీలో రెండు సబ్జెక్టులే...సర్కార్ కసరత్తు

డిగ్రీ విద్యలో సంస్కరణల దిశగా ఏపీ సర్కార్

By Ravi
On
ఇక డిగ్రీలో రెండు సబ్జెక్టులే...సర్కార్ కసరత్తు

ఇప్పటి వరకు ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల విధానాన్ని మార్చి.. ఒకే సబ్జెక్టు కు డిగ్రీని కుదించే దిశగా అడుగులు

 

అమరావతి: డిగ్రీ విద్య లో సంస్కరణలకు ఏపీ సర్కార్ నడుంబిగింగించి. ఇక నుంచి డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను బోధించేందుకు వీలుగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా  ప్రభుత్వ హయాంలో అNara-Lokesh-TDPప్పటి వరకు ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల విధానాన్ని మార్చి.. ఒకే సబ్జెక్టు కు డిగ్రీని కుదించాయి. అయితే.. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఇప్పటికే అధ్యాపకుల కొరత కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం చేపటట్టాలనుకుంటన్న విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా గత  ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన సింగిల్‌ మేజర్‌ డిగ్రీపై అధ్యయనానికి కమిటీని నియమించింది. మూడు వారాల్లోగా డిగ్రీ విధానంలో మార్పులపై నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. రెండు ప్రధాన సబ్జెక్టులతో కూడిన ‘టూ మేజర్‌’ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన మార్పులను సూచించాలని స్పష్టం చేసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం  నుంచే టూ మేజర్‌ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. జూలైలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమనున్న విషయం తెలిసిందే.

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..