కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కేసు నమోదు

By Ravi
On
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కేసు నమోదు

హైదరాబాద్, మార్చి 24:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవగాహన లేకుండా చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు.

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో సీఐ రాఘవేంద్ర కు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పిర్యాదు చేశారు.

బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పై చేసిన అభ్యంతరకర ఆరోపణలను సమంజసమైనవిగా చట్టపరంగా పరిగణించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

Tags:

Advertisement

Latest News

తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..! తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..!
జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్‌సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..!
ఏఐ వీడియోస్‌పై హైకోర్టులో రేవంత్‌ సర్కార్‌ పిటిషన్..!
అనుకృష్ణ ఆస్పత్రికి రూ. 5లక్షల జరిమానా.. లైసెన్స్ రద్దు..!
ఘనంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు..!
అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు