సికింద్రాబాద్ MMTS ట్రెయిన్లో యువతిపై అత్యాచారయత్నం

By Ravi
On


సికింద్రాబాద్, మార్చి 23:

సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు వెళ్లే MMTS ట్రెయిన్లో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటిరిగా ప్రయాణిస్తున్న యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించగా, ఆమె కదులుతున్న ట్రెయిన్లో నుంచి దూకి తప్పించుకుంది. దూకడం కారణంగా ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..