కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

By Ravi
On

 

బీసీ బిల్లులు ఆమోదం పొందితే మొక్కుచెల్లించుకుంటానని గతంలో ఎమ్మెల్సీ కవిత ప్రకటన

చట్టసభలు బిల్లలు ఆమోదించిన  నేపథ్యంలో కొమురవెళ్లిలో మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గి వేర్వేరు బిల్లును పెట్టింది

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదం పొందిన రీత్యా ప్రభుత్వం తదుపరి అడుగు వేయాలీ 
 
చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకొని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలి

రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను కేంద్రం ఆమోదించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి

ఆమోదించిన చట్టాలను ఎవరైనా కోర్టుల్లో సవాలు చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలి

దేశంలో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రాలు తెలంగాణతో సహా దాదాపు 10 ఉన్నాయి

ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అమలైన తర్వాత తెలంగాణలో 54 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలి

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలిగిపోయిన నేపథ్యంలో కోర్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదించాలి

రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలకు కలిపి ఒకే బిల్లుపెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని తొలి నుంచీ వాదిస్తున్నాం

అసెంబ్లీ అవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

సమాజం పరిణితి చెందుతున్నా కొద్ది విస్మరించిన వర్గాలు ఒక్క చోటుకు రావాల్సిన అవసరం ఉంది

రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేయాలి

బీసీ బిల్లలు అంటే.. ఆ ఒక్క వర్గం లొల్లి కాదు... ఇది అందరి లొల్లి

హక్కుల కోసం తెలంగాణ ఉంచే ఉద్యమ పొలికేక మొదలైంది
 
బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సి అవసరం ఉంది

దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి మొదటి వరుసలో ఉంటుంది

కొమురవెళ్లి మలన్నకు ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు 130 ఎకరాల మాన్యం భూమిని అందించారు  

కేసీఆర్ హయాంలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి జరిగింది

కొమురవెళ్లి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేసిన ఖర్చు రూ 50 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని అయిన ఒక రిజర్వాయర్ కు మలన్న సాగర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది

Tags:

Advertisement

Latest News

మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి. మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి.
తిరుపతి లో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ నందు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, తిరుపతి జిల్లా ఇన్చార్జ్  అనగాని సత్యప్రసాద్ ను, సత్యవేడు నియోజకవర్గ టిడిపి మండల అధ్యక్షులు కుప్పాని...
మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన వైసిపి నాయకులు..
మహిళా భవన్‌ని పరిశీలించిన మేయర్‌ విజయలక్ష్మీ..!
మంచు విష్ణుపై మనోజ్‌ ఫిర్యాదు..!
జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం..!
సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..!