Category
#ఆప్‌అవినీతి #సిసోదియాపైకేసు #సత్యేంద్రజైన్ #ఢిల్లీప్రాజెక్టుస్కాం #ఏసీబీనివేదిక #సివీసీ #స్కూళ్లనిర్మాణఅవకతవకలు
జాతీయం 

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు స్కూళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో ఆప్‌ మాజీ మంత్రులు మనీశ్‌ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ లు ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆప్‌ ప్రభుత్వ హయాంలో సిసోదియా విద్యాశాఖ మంత్రిగా, సత్యందర్‌ జైన్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ మంత్రిగా ఉన్నారు....
Read More...

Advertisement