Category
#ఐసీసీజరిమానా #స్లోఓవర్రేట్ #మహిళలక్రికెట్ #హర్మన్‌ప్రీత్కౌర్ #భారతజట్టు #శ్రీలంకలోమ్యాచ్ #దీప్తిశర్మ #ప్రతీకారావల్
క్రీడలు 

టీమిండియాకు ఐసీసీ ఫైన్..

టీమిండియాకు ఐసీసీ ఫైన్.. శ్రీలంక వేదికగా జరుగుతున్న స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియా వుమెన్స్‌ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఫైన్ విధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని...
Read More...

Advertisement