Category
#పొంగులేటిపేరిటమోసం #నాగోల్పోలీసులకార్యచరణ #బోగస్ఫోన్‌కాల్స్ #రెవెన్యూశాఖహెచ్చరిక #ప్రజలుజాగ్రత్త #మంత్రివారిహెచ్చరిక #హైదరాబాద్‌వార్తలు #తెలంగాణన్యూస్ #కఠినచర్యలుశ్రేణి
తెలంగాణ  హైదరాబాద్  

పొంగులేటి పేరిట వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు వ్యక్తుల అరెస్ట్..!

పొంగులేటి పేరిట వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు వ్యక్తుల అరెస్ట్..! రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌లమ‌ని చెప్పి అమాయ‌కుల‌ను మోస‌గిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బుస్సా వెంక‌ట‌రెడ్డి, మ‌చ్చ సురేష్ హైద‌రాబాద్ నాగోల్‌లో నివాస‌ముంటున్నారు. వీరు మంత్రిగారి పీఏలమంటూ రెవెన్యూ అధికారులు, పోలీసుల‌కు ఫోన్లు చేసి వసూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ విష‌యం...
Read More...

Advertisement