Category
#పశ్చిమ్‌బెంగాల్ #రాష్ట్రపతిపాలన #విహెచ్పీ #భజరంగ్‌దళ్ #హిందూవిపైదాడులు #మమతాబెనర్జీ #వక్ఫ్‌బోర్డు #దిల్‌సుఖ్‌నగర్ #హిందూరక్షణ #కేంద్రప్రభుత్వం
తెలంగాణ  హైదరాబాద్  

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ హైదరాబాద్ TPN : పశ్చిమబెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, వివేకానంద జిల్లా అధ్యక్షులు పురుషోత్తమ్ రెడ్డి అన్నారు. పశ్చిమ్‌బెంగాల్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ దిల్‌సుఖ్‌నగర్ రహదారిపై వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో నిరసన...
Read More...

Advertisement