Category
#ఎర్రవరం #అవంతికంపెనీ #ఫుడ్పాయిజన్ #కాకినాడజిల్లా #జగ్గంపేట #రామచంద్రఆసుపత్రి #వాంతులవిరోచనాలు #ఫుడ్‌ఇన్‌స్పెక్షన్ #కంపెనీవిచారణ #FoodPoisoning #AndhraNews #TeluguUpdates #HealthAlert #IndustrialSafety #AvantiCompany #KakinadaNews
ఆంధ్రప్రదేశ్  కాకినాడ 

ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..!

ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..! కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం-పెద్దనాపల్లి గ్రామాల మధ్యలో నిర్మించిన అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఐత.. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 35 మంది జగ్గంపేట రామచంద్ర ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో నరసింహ నాయక్, ఫుడ్ కంట్రోల్ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్...
Read More...

Advertisement