సాయి గీత ఆశ్రమంలో ఉచిత ఆస్తమా వైద్య శిబిరం..

By Ravi
On
సాయి గీత ఆశ్రమంలో ఉచిత ఆస్తమా వైద్య శిబిరం..

మేడ్చల్ : పవిత్ర మైన మృగశిర ను పురస్కరించుకొని మేడ్చల్ కండ్లకోయ లోని సాయి గీత ఆశ్రమంలో ఉచిత ఆస్తమా వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఈ వైద్య శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మృగశిర నాడు ఇచ్చే ప్రత్యేక మందును తీసుకోవడం వల్ల, ఆస్తమా లాంటి సమస్యల నివారణకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగిం చుకుని, ఆస్థమా సమస్యలను పరిష్కరించు కోవాలని సూచించారు. ఇతర సమాచారం కోసం 9095383940, 9491248247 సంప్రదించాలని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Latest News

మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్.. మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్..
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల
పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..