సాయి గీత ఆశ్రమంలో ఉచిత ఆస్తమా వైద్య శిబిరం..
By Ravi
On
మేడ్చల్ : పవిత్ర మైన మృగశిర ను పురస్కరించుకొని మేడ్చల్ కండ్లకోయ లోని సాయి గీత ఆశ్రమంలో ఉచిత ఆస్తమా వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఈ వైద్య శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మృగశిర నాడు ఇచ్చే ప్రత్యేక మందును తీసుకోవడం వల్ల, ఆస్తమా లాంటి సమస్యల నివారణకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగిం చుకుని, ఆస్థమా సమస్యలను పరిష్కరించు కోవాలని సూచించారు. ఇతర సమాచారం కోసం 9095383940, 9491248247 సంప్రదించాలని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
Related Posts
Latest News
07 Jun 2025 22:11:00
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...