రాత్రి పబ్ లో పార్టీ చేసుకున్నారు.. తెల్లారేసరికి..

By Ravi
On
రాత్రి పబ్ లో పార్టీ చేసుకున్నారు.. తెల్లారేసరికి..

సికింద్రాబాద్ లోని ఓ AC కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి కొండాపూర్ క్వాక్ పబ్ లో పార్టీకి వచ్చాడు. పబ్ నుంచి గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్ కి వచ్చిన హర్షవర్ధన్, స్నేహితలు మళ్లీ అపార్ట్మెంట్ లో మరోసారి మద్యం తాగారు. తెల్లవారుజామున హర్షవర్ధన్ కి వాంతులు కావడంతో అతడిని స్నేహితులు AIG హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  హర్షవర్ధన్ విజయనగరం జిల్లా  ప్రసాద్ నగర్ కి చెందిన వాడిగా గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Tags:

Advertisement

Latest News

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది. గూడూరు నియోజకవర్గానికి చెందిన...
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి
బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..
కంటతడి పెట్టుకున్న కేసిఆర్..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..