రూ. 1.26కోట్ల మాదకద్రవ్యాల దహనం..

By Ravi
On
రూ. 1.26కోట్ల మాదకద్రవ్యాల దహనం..

హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని తొమ్మిది ఎక్సైజ్‌ స్టేషన్ల గంజాయి, డ్రగ్స్‌ ని అధికారులు దహనం చేశారు. 102 కేసుల్లో రూ. 1.26 కోట్ల గంజాయి, డ్రగ్స్ పట్టుబడింది.171.34 కేజీల గంజాయి, 21.03 కేజీల గంజాయి చాక్లెట్లు, 20కేజీల కుల్పీ 320.6 గ్రాముల హషీస్‌ అయిల్‌, 51గ్రాముల ఓజీ కుష్‌, 17.66 గ్రాముల ఎండిఎంఎ,12. గ్రాముల కోకైన్‌లను దాహనం చేశారు. డిస్పోజల్‌ అధికారిగా హైదరాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ కే.ఏ.బీ శాస్త్రీ  ఇచ్చిన అదేశాల మేరకు ఏఈఎస్‌లు ఎన్‌.శ్రీనివాసరావు,  ఏ.మోహన్‌  బాబు, అమీర్‌పేట్‌, ధూల్‌పేట్‌, గొల్కోండ, జూబ్లీలీ హీల్స్‌, కాచిగూడ, మలక్‌పేట్‌, ముషీరాబాద్‌, నారాయణగూడ, సికింద్రాబాద్‌ సీఐ,ఎస్సైలు కలిసి ఎం/ఎస్‌ జీజేమల్టీకౌవ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో గంజాయి, డ్రగ్స్‌ను దహనం చేశారు.

Tags:

Advertisement

Latest News

డిఫెన్స్ క్యాంటీన్ నుండి మద్యం అక్రమరవాణా.. ఎక్సైజ్ దాడి.. డిఫెన్స్ క్యాంటీన్ నుండి మద్యం అక్రమరవాణా.. ఎక్సైజ్ దాడి..
శంషాబాద్ డిటిఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి డిఫెన్స్ క్యాంటీన్ నుంచి అక్రమంగా తరలి వెళ్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  డిఫెన్స్ పార్టీ క్యాంటీన్...
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత..
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్..
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల