బోధనేతర సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం...
By Ravi
On
రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ బోధనేతర సంఘం ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షునిగా గెలుపొందిన రాజును పలువురు అభినందించారు. కిస్మత్పూర్ లోని ఎస్ ఈ ఆర్ పి సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దేవాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పాటుపడే గొప్ప వ్యక్తిగా రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు అనంతయ్య, భగవాన్ దాస్,కే అత్తయ్య, వనం నరసింహ, భగవాన్ దాస్, నరసింహ, కే సదానంద్, సత్యం, మనోజ్ పాల్గొన్నారు
Tags:
Latest News
25 May 2025 19:23:02
ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై క్లారిటీ ఇవ్వడానికి ఆదివారం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ''....