గొడవ మధ్యలో వెళ్లినందుకు కొట్టి చంపారు...

By Ravi
On
గొడవ మధ్యలో వెళ్లినందుకు కొట్టి చంపారు...

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని శ్రీ గుడ్ డే బార్ లో దారుణం చోటుచేసుకుంది. పవన్ కుమార్(25) పై శ్రవణ్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో కొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి 11గంటల సమయంలో బార్ లో హరి, శ్రవణ్ కి మధ్య గొడవ జరిగింది.  మద్యలో గొడవను ఆపడానికి వెళ్ళిన పవన్ కుమార్ (25) మృతికి కారణమైంది.  హరి, శ్రవణ్, పవన్ కుమార్ లు అందరూ పరిచయస్తులే, అందరూ కూడా అంబర్ పేట నివాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.IMG-20250526-WA0005

Tags:

Advertisement

Latest News

విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ నగరపాలక సంస్థ08-06-2025  యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి   ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి  
అమరావతిని కించపరిచే వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ పోలీసులకు ఫిర్యాదు
తెప్పపై శోభాయాత్రలో శ్రీ సుందరరాజ స్వామి
ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి