గొడవ మధ్యలో వెళ్లినందుకు కొట్టి చంపారు...
By Ravi
On
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని శ్రీ గుడ్ డే బార్ లో దారుణం చోటుచేసుకుంది. పవన్ కుమార్(25) పై శ్రవణ్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో కొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి 11గంటల సమయంలో బార్ లో హరి, శ్రవణ్ కి మధ్య గొడవ జరిగింది. మద్యలో గొడవను ఆపడానికి వెళ్ళిన పవన్ కుమార్ (25) మృతికి కారణమైంది. హరి, శ్రవణ్, పవన్ కుమార్ లు అందరూ పరిచయస్తులే, అందరూ కూడా అంబర్ పేట నివాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
08 Jun 2025 22:49:51
విజయవాడ నగరపాలక సంస్థ08-06-2025
యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి