కస్టమర్లను నమ్మించి బంగారంతో వ్యాపారి పరార్

By Ravi
On
కస్టమర్లను నమ్మించి బంగారంతో వ్యాపారి పరార్

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. గత 15 సంవత్సరాలుగా చేతన్ జువెలర్స్ పేరిట ప్రగతి నగర్ లో నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్దకు వచ్చే కస్టమర్లను నమ్మించి బంగారు ఆభరణాలు, స్కీమ్స్ అంటూ నమ్మించాడు. అలా  సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారం, ఆభరణాలతో పరారయ్యాడు. ఈనెల 10వ తేదీ నుంచి షాప్ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అవసరానికి తమ బంగారం తాకట్టు పెట్టమంటూ లబోదిబో మన్నారు.IMG-20250515-WA0045

Tags:

Advertisement

Latest News

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు అందించారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా విచారణకు...
గాలిజనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ
బార్ల దరఖాస్తులు ఇలా అప్లై చేసుకోండి
పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్
ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు