Category
#చిత్తూరు #గున్నఏనుగు #అటవీశాఖనిర్లక్ష్యం #వేటగాళ్లబాంబు #ఏనుగుమృతి #మొగిలిగ్రామం #వన్యప్రాణులసంరక్షణ
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు  Featured 

అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!

అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..! చిత్తూరు, శేఖర్‌ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలం మొగిలి అనే గ్రామంలో గున్న ఏనుగు మృతిచెందింది. గత నెలలో వేటగాళ్ల నాటుబాంబు వుచ్చు మూడేళ్ల గున్న ఏనుగు గాయపడింది. ఈ ఏనుగుకు చికిత్స చేయడం కోసం అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గాయపడ్డ ఏనుగు గుంపులో ఉన్నట్టుగా...
Read More...

Advertisement