పాతబస్తీలో పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!

By Ravi
On
పాతబస్తీలో పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!

హైదరాబాద్ పాతబస్తీ నిరసనలతో దద్దరిల్లి పోయింది. జమ్మూకాశ్మీర్ ఘటన నేపధ్యంలో  Mim అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ప్రార్ధనలకు మైనార్టీ సోదరులు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. ప్రార్ధనల అనంతరం పెద్దఎత్తున పాకిస్థాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రార్ధనలకు వచ్చిన వారికి నల్ల బ్యాడ్జీలు అందించారు. నిరసనల నేపధ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Latest News

సురారంలో ఫైనాన్సర్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం సురారంలో ఫైనాన్సర్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లా సూరారం  పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.  శివాలయనగర్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అప్పు ఇచ్చిన వాళ్ల నుండి...
యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య