పాతబస్తీలో పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!

By Ravi
On
పాతబస్తీలో పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!

హైదరాబాద్ పాతబస్తీ నిరసనలతో దద్దరిల్లి పోయింది. జమ్మూకాశ్మీర్ ఘటన నేపధ్యంలో  Mim అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ప్రార్ధనలకు మైనార్టీ సోదరులు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. ప్రార్ధనల అనంతరం పెద్దఎత్తున పాకిస్థాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రార్ధనలకు వచ్చిన వారికి నల్ల బ్యాడ్జీలు అందించారు. నిరసనల నేపధ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Latest News

యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
మధురానగర్ లో తీవ్ర కలకలం రేగింది. పెంపుడు కుక్క కరిచి వ్యక్తి మృతి చెందడంటూ ప్రచారం జరగడంతో జనం ఆ ఇంటికి పోటెత్తారు. స్థానిక ప్రాంతంలో ఉన్న...
బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు