చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటెల
By Ravi
On
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. ఉగ్రదాడి పై ఎంపి ఆయన మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారని, కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైందన్నారు. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య అన్నారు. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని, బాధితులు చిందించిన రక్తం వృథా పోదు తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు.
Tags:
Latest News
04 May 2025 21:40:13
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...