దూల్‌పేట్‌లో 2.3 కేజీల గంజాయి పట్టివేత..!

By Ravi
On
దూల్‌పేట్‌లో 2.3 కేజీల గంజాయి పట్టివేత..!

హైదరాబాద్‌ దూల్‌పేట్‌ పురానాపూల్‌లోని ఒక ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎస్టీఎఫ్ఏ పోలీసులు దాడి చేసి 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చంద్రముఖి, ఆకాష్ సింగ్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్టీఎఫ్‌ఏ టీమ్‌ లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితోపాటు నిందితులను దూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మరో కేసులో 1.16 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అసిఫ్ నగర్ బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న మహమ్మద్ అఫ్జల్, అమిత్‌ను ఎస్టీఎఫ్‌డీ టీమ్‌ పట్టుకుంది. నిందితుడి నుంచి 1.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్‌డీ టీమ్‌ లీడర్ తిరుపతి యాదవ్ తెలిపారు. గంజాయిని, నిందితుడిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.

Advertisement

Latest News

మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్...
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..! 
దూల్‌పేట్‌లో 2.3 కేజీల గంజాయి పట్టివేత..!
విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!
జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌
రెండు కేసుల్లో 2.366 కేజీల గంజాయి పట్టివేత
అవినీతిమయంగా ఏపీ మార్కెటింగ్‌శాఖ..!