విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!

By Ravi
On
విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెచెరువు దగ్గర విద్యుత్ షాక్‌తో ఒక వ్యక్తి మృతిచెందాడు. నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తిపై విద్యుత్ తీగలు తెగిపడడంతో.. అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఖేష్‌గా గుర్తించారు. తన స్నేహితులతో ఎల్బీనగర్‌లో అద్దెకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం స్నేహితులతోపాటు హైదరాబాద్‌కు వచ్చాడు. ఇంతలోనే ఇలా ప్రమాదంలో మృతిచెందాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్...
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..! 
దూల్‌పేట్‌లో 2.3 కేజీల గంజాయి పట్టివేత..!
విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!
జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌
రెండు కేసుల్లో 2.366 కేజీల గంజాయి పట్టివేత
అవినీతిమయంగా ఏపీ మార్కెటింగ్‌శాఖ..!