శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
By Ravi
On
అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. రేపు ఉదయం శ్రీవారిని లెజినోవా దర్శించుకుంటారు.
Related Posts
Latest News
15 Apr 2025 10:54:51
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్కోట్ ఎస్బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు, పొగలు ఎగసిపడతున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బ్యాంకు సిబ్బంది...