వారం రోజులే మీకు టైం.

By Ravi
On
వారం రోజులే మీకు టైం.

వాటర్ వర్క్స్ అధికారులకు ఎమ్మెల్యే సబిత వార్నింగ్

వాటర్ వర్క్స్ అధికారులకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్కేపురం, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. గత వారం రోజులుగా మంచినీరు రావడం లేదని ఓ మహిళ కంట తడిపెట్టుకుంది. దీనికి చలించిపోయిన ఎమ్మెల్యే వాటర్ వర్క్స్ అధికారులపై మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరు మంచినీరు, కరెంట్ సమస్యలతో బాధపడలేదని, కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదన్నారు. సీఎం కి HCU భూములపై ఉన్న ప్రేమ జనాల సమస్యలపై లేదని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

 

Related Posts

Advertisement

Latest News

బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..! బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్...
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు