బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!

By Ravi
On
బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!

హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు. ధూల్ పేట ప్రాంతానికి చెందిన విక్కీసింగ్, రాకేష్, గోశామహల్ కి చెందిన సందీప్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు నుండి లక్షా 4 వేల క్యాష్, 6 సెల్ ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య
పూర్వీకుల భూమి స్వాధీనం చేసునేందుకు ఓ వ్యక్తిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన మహేశ్వరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన...
స్నేహితుల చేతిలో హత్యకు గురైన యువకుడు
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే
నేడు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 
ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్
అమెరికాలో ఆర్థిక మాంద్యం..!