రైలు వాష్ రూమ్ లో ఓ బాలికతో లైంగిక వేధింపులు వీడియో చిత్రీకరణ
రైల్లో ఓ బాలికను లైంగికంగా వేధిస్తూ వీడియో చిత్రీకరించిన నిందితుడు .
ఈనెల 2న ఒడిస్సా కు చెందిన ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి రక్సెల్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన కుటుంబం.
అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాష్ రూమ్ కి వెళ్ళిన మైనర్ బాలిక .
మైనర్ బాలికను బంధించి లైంగికంగా వేధించిన కామాంధుడు .
అనంతరం సెల్ఫోన్లో చిత్రీకరించిన నిందితుడు ఆ తర్వాత వదిలిపెట్టడంతో అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన మైనర్ బాలిక.
సదరు నిందితుడిని పట్టుకొని పరిశీలించగా బయటపడ్డ వీడియోలు .
దీంతో రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కు ఫోన్ చేసి విషయం చెప్పిన బాధిత మైనర్ బాలిక.
గురువారం ఉదయం సికింద్రాబాద్కు చేరుకున్నాక మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు .
ఈ ఘటన కెల్జార్ స్టేషన్ దాటుతున్న సమయంలో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్న తండ్రి .
తండ్రి ఫిర్యాదుతో ఫోక్సో తో పాటు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు.