భారీ వర్షం.. చైతన్యపురి మూసీ శివాలయంలో చిక్కుకు పోయిన వ్యక్తులు

By Ravi
On
భారీ వర్షం.. చైతన్యపురి మూసీ శివాలయంలో చిక్కుకు పోయిన వ్యక్తులు

భారీ వర్షం మూసీ నదికి వరద ఉదృతిని పెంచింది. సిటీలో పలు ప్రాంతాలు జలమయం కాగా లోతట్టు ప్రాంత ప్రజలు భయంతో వణికి పోయారు. వర్షం పడుతున్న సమయంలో చైతన్యపురి మూసీనదిలో ఉన్న శివాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఒక్కసారిగా వరద ఉదృతి పెరగడంతో బయటకు రాలేక శివాలయంలో చిక్కుకు పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు వారిని రక్షించేందుకు బొట్లను రంగంలోకి దింపారు. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..