అడిక్మెట్ బ్రిడ్జి వద్ద భీషణ ప్రమాదం
బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
By Ravi
On
హైదరాబాద్, మార్చి 23:
హైదరాబాద్లోని అడిక్మెట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్ళిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆ ఇద్దరు విద్యార్థులు బైక్ స్కిడ్ కావడం వల్ల బ్రిడ్జి నుండి కింద పడ్డారు.
ఈ ప్రమాదానికి అతి వేగం కారణం అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలు గాంధీ హాస్పిటల్కు తరలించబడ్డాయి.
ఈ ఘటనపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉన్నాయి.
Tags:
Related Posts
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...