తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ అధికారులతో చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్
By Ravi
On
నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయంలో గురువారం ఎండి చంద్రశేఖర్ రెడ్డి కలిసి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇటీవల జిల్లాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సందర్బంగా.. అక్కడి పరిస్థితులు, గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అందించే బాలామృత్రం తయారీకి సంబంధించి నాన్యతపై చర్చించారు.ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...