Category
#క్రికెట్లోవిషాదం #గుండెపోటుతోమృతి #ప్రణీత్ #కీసరపోలీస్ #మేడ్చల్జిల్లా #త్యాగిస్పోర్ట్స్ #రాంపల్లి #యువకుడుమరణం #విషాదఘటన #ఓల్డ్‌బోయినపల్లి
తెలంగాణ  మెడ్చల్  తెలంగాణ మెయిన్  

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..! 

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..!  మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే గుండెపోటుతో ప్రణీత్ అనే యువకుడు మృతిచెందాడు. 32 ఏళ్ల ప్రణీత్ స్వస్థలం ఓల్డ్ బోయినపల్లి. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. దీంతో ప్రణీత్‌ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి....
Read More...

Advertisement