Category
#జపాన్‌టూర్ #రేవంత్‌రెడ్డి #తెలంగాణరైజింగ్ #కితాక్యూషూ #శ్రీధర్‌బాబు #పర్యావరణపరిరక్షణ #కాలుష్యనివారణ #జపాన్‌పర్యటన #తెలంగాణప్రతినిధులబృందం #సాంప్రదాయస్వాగతం
తెలంగాణ 

జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌

జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌ జపాన్​లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితాక్యూషూ మేయర్‌ను కలుసుకున్నారు. నగర మేయర్ కజుహిసా టకేచీ  తెలంగాణ బృందాన్ని అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌బాబుతోపాటు అధికారులకు మేయర్ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న నగరం కితక్యూషూ.  గాలి, నీరు,...
Read More...

Advertisement