Category
#జేఈఈమెయిన్స్ #గిరిజనవిద్యార్థులు #గురుకులాలు #సంధ్యారాణి #విద్యలోప్రతిభ #జోగంపేట #పార్వతీపురంమన్యం #JEEAdvanced #విద్యార్థులవిజయం #ప్రభుత్వహమ్మీ #విద్యాప్రోత్సాహం #గురుకులపాఠశాలలు #తెలంగాణవిద్య #ఇంజినీరింగ్ఎన్నికలు #గిరిజనసంక్షేమం
ఆంధ్రప్రదేశ్ 

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు. పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచారు....
Read More...

Advertisement