Category
#TerrorAlert #IndiaSecurity #RailwayAlert #TahawwurRana #MumbaiAttack #NIAAlert #BreakingNews #TeluguNews
జాతీయం 

అలర్ట్.. దేశంలో ఉగ్రదాడులు: నిఘా సంస్థలు

అలర్ట్.. దేశంలో ఉగ్రదాడులు: నిఘా సంస్థలు దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు అలర్ట్ ను ప్రకటించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నాయని చెప్పాయి. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి...
Read More...

Advertisement