Category
#sakshi
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సాక్షి ఛానెల్‌లో జరిగిన ఒక డిబేట్‌లో మహిళలపై చేయబడ్డ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన కూటమి పార్టీల మహిళా నేతలు, రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. వారు సాక్షి బోర్డు పీకేసి, కోడిగుడ్లను విసిరి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు...
Read More...

Advertisement