Category
#mailardevpallypolice#cyberabadpolice#
తెలంగాణ  రంగారెడ్డి 

దంపతుల గొడవ మధ్యలో సర్ది చెప్పేందుకు వెళ్లింది...

దంపతుల గొడవ మధ్యలో సర్ది చెప్పేందుకు వెళ్లింది... రంగారెడ్డి: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. జుబేదా బేగం అనే మహిళను సలీం అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు.  ఘర్షణ పడుతున్న భార్యాభర్తలకు సర్దిచెప్పేందుకు వెళ్లిన జుబేదాను మాకే నీతులు చెబుతావా అంటూ కోపోద్రిక్తుడైన సలీం ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో...
Read More...

Advertisement