తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు...

By Ravi
On
తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు...

తెలంగాణ డీజీపీ జితేందర్ కి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ పరిధిలో 33ఏళ్ల ఆటో-రిక్షా డ్రైవర్ ను  మే 13న పోలీసులు శారీరక హింసకు గురి చేయడంతో మృతి చెందాడని మీడియాలో కథనాలను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఘటనపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తెలంగాణ DGPకి నోటీసు జారీ చేసింది. మీడియా కథనాల్లో విషయాలు నిజమైతే, బాధితుడి మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించినట్లుగా భావించాల్సి వస్తుందన్న కమిషన్ నోటీసులో పేర్కొంది.

Advertisement

Latest News

మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్.. మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్..
ఖమ్మం: మహిళ ఎస్సైపై దాడి చేసిన కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు. విధినిరవహణలో వున్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన...
దంపతుల గొడవ మధ్యలో సర్ది చెప్పేందుకు వెళ్లింది...
సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..?
ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రారంభం..
హైదరాబాద్‌లో చేప ప్రసాదం 2025: తేదీలు ఖరారు
మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు.. హాజరైన ముస్లిం సోదరులు..
సారుకు ఫోనే లోకమాయే...ప్రజా సమస్యలు పట్టవాయే..