రేపటి నుండి తార్నాక సిగ్నల్ క్లోజ్...

By Ravi
On
రేపటి నుండి తార్నాక సిగ్నల్ క్లోజ్...

హైదరాబాద్: రేపటి నుంచి తార్నాక సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. ఈ మేరకు తార్నాక చౌరస్తాను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పలు ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజల ఇబ్బందులను, వాహనదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులతో రోడ్డు వెడల్పుకు సంబంధించిన దాని గురించి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక చౌరస్తాలో రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఉండవని నేరుగా వెళ్లి యూ టర్న్ తీసుకొని వెళ్లాలని, వాహనదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Latest News

మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు.. హాజరైన ముస్లిం సోదరులు.. మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు.. హాజరైన ముస్లిం సోదరులు..
హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీలోని మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాదిమంది ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఈద్గాల...
సారుకు ఫోనే లోకమాయే...ప్రజా సమస్యలు పట్టవాయే..
సాయి గీత ఆశ్రమంలో ఉచిత ఆస్తమా వైద్య శిబిరం..
రసాయన ట్యాంకర్ ను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు..
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారుల దాడులు..
మద్యం మత్తులో కారు డ్రైవ్.. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి..
పనులన్నీ పక్కన పెట్టి పరుగున వచ్చిన కేటీఆర్..